ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు
- జంతర్ మంతర్ వద్ద దాదాపు 150 మంది ఫోటోగ్రాఫర్లను మోహరించిన దిల్లీ పోలీసులు
- నిరసనకు దిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారని సీజేపీ ప్రకటన
- జాతీయ జెండా, పూలు, పుస్తకాలు తీసుకురావాలని పిలుపు
- దిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
- శాంతియుతంగా నిరసన చేద్దామంటూ మద్దతుదారులకు పిలుపు
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరననకు సిద్ధమైన సీజేపీ




















